హైదరాబాద్లోని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య నివాసంలో చోరీ జరిగింది.

హైదరాబాద్: హైదరాబాద్లోని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య నివాసంలో చోరీ జరిగింది.
ఈ చోరీపై లక్ష్మయ్య భార్య అరుణాదేవి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
సుమారు రూ.1.5 లక్షల నగదు, బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.